Parliament

    సిటిజన్ షిప్ బిల్లు : షా హిట్లర్ సరసన చేరిపోతారు : ఓవైసీ

    December 9, 2019 / 08:30 AM IST

    పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అనంతరం చర్చను ప్రారంభించారు స్పీకర్. చర్చలో పాల్గొన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ఆమోదిస్తే అమిత్ షా హిట్లర్ సరసన చేరిపోత�

    పరుగు తీసిన కేంద్రమంత్రి…ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

    December 5, 2019 / 03:20 PM IST

    పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్

    మొత్తం కట్టాల్సిందే :పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు నో సబ్సీడీ ఫుడ్

    December 5, 2019 / 11:11 AM IST

    ఇకపై పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సీడీ ఫుడ్ అందదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచనతో…పార్లమెంట్ క్యాంటీన్ లో ఇకపై ఫుడ్ ని తక్కువ ధరకు తీసుకోకూడదని,తాము తీసుకునే ఫుడ్ వాస్తవ ధరను చెల్లించాలని ఎంపీలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నార�

    ఉల్లిపాయలు తినకపోతే ధరల గురించి పట్టించుకోరా ?

    December 5, 2019 / 07:52 AM IST

    దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయ

    పౌరసత్వ సవరణ బిల్లు…తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

    December 4, 2019 / 10:26 AM IST

    జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం. – అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు? ఆఫ్ఘనిస్థా

    ఈ-సిగరెట్ల నిషేధ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

    December 2, 2019 / 02:41 PM IST

    ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇవాళ(నవంబర్-2,2019)రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, వ్యాపారం, రవాణా, నిల్వ, వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ సిగరె�

    దిశ హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో ఎవరేమన్నారు

    December 2, 2019 / 08:31 AM IST

    “దిశ”  హత్యాచార ఘటన  దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్  అన్నారు. లోక్ సభలో ఈరోజు దిశ హత్యాచార ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది.ప్రతి ఒక్కరినీ బాధించిం

    వాళ్లను చంపెయ్యాలి: జయా బచ్చన్‌ డిమాండ్.. పార్లమెంట్‌లో కన్నీరు పెట్టుకున్న ఎంపీలు

    December 2, 2019 / 07:55 AM IST

    హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం ఘటనపై పార్లమెంట్‌లో చర్చ చాలా గట్టిగా జరుగుతుంది. దిశ హత్యాచారం ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమేంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఆగ్రహం వ్యక్త�

    “దిశ” హత్యాచార ఘటనపై హోరెత్తుతున్న పార్లమెంట్

    December 2, 2019 / 06:06 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన "దిశ"  హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో  సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.  దిశ హత్య ఘటనపై  పెరుగుతున్న  నేరాలపై బీజేపీ ఎంప�

    నా దేశంలో నాకు రక్షణ లేదు..పార్లమెంట్ బయట అమ్మాయి ఆందోళన

    November 30, 2019 / 10:14 AM IST

    దేశంలో మహిళలకు రోజురోజుకి రక్షణ కరువైపోతుందంటూ అను దూబే అనే ఓ టీనేజ్ యువతి పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు ఎంటుకూ అని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డ్ పట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ బయట నిరసన కా�

10TV Telugu News