Parliament

    ఇది బజారు కాదు…విపక్ష సభ్యులపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం

    March 5, 2020 / 10:16 AM IST

    విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు దిగాయి. వెంకయ్య ఎంత చె�

    శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం…అర్థరాత్రి పార్లమెంట్ ర్దదు?

    March 1, 2020 / 03:01 PM IST

    శ్రీలంకలో ఆదివారం(మార్చి-1,2020)అర్థరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రాజపక్సే రద్దు చేయనున్నారని సీనియర్ మంత్ర

    ఆర్ధిక  మాంద్యమా….ప్యాంట్లు..కోట్లు కొంటున్నారుగా..బీజేపీ ఎంపీ

    February 10, 2020 / 12:25 PM IST

    దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇ�

    చిన్నారులపై అత్యాచారం చేస్తే బహిరంగ ఉరి

    February 7, 2020 / 06:41 PM IST

    పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)సంచనల నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లలను లైంగికంగా వేధించడం,హత్య చేసినట్లు నిర్థారణ జరిగితే దోషులను బహిరంగంగా ఉరితీసే తీర్మాణాన్ని పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్�

    పార్లమెంటులో ప్రధాని మోడీ నోట.. ఫేక్ వెబ్‌సైట్ మాట!

    February 7, 2020 / 07:58 AM IST

    పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన ప్రసంగిస్తూ విపక్ష పార్టీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ప�

    ప్రధాని ఇంటి నుంచి పార్లమెంట్‌కు సొరంగ మార్గం

    February 5, 2020 / 02:27 PM IST

    దేశ ప్రధాని, ఇతర VVIPలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, పార్లమెంట్‌కు నేరుగా వెళ్లడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా ఈ మేరకు ప్రతిపాదన ఈ ప్రతిపాదన తెచ్చింది. ఈ మేరకు ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించార�

    మందిరానికి ముందడుగు : రామమందిరం నిర్మాణంపై ప్రధాని మోడీ కీలక ప్రకటన

    February 5, 2020 / 06:48 AM IST

    అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి

    ప్రత్యేక హోదా ఇవ్వండి : ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

    February 5, 2020 / 01:36 AM IST

    ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని

    NRC అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : కేంద్రం

    February 4, 2020 / 09:41 AM IST

    దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్‌సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో NRC ప్రవేశపెట్టేందు

    పార్లమెంట్‌లో గదులు మారిన టీడీపీ, వైసీపీ

    February 2, 2020 / 12:25 AM IST

    పార్లమెంట్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం కేటాయించింది కేంద్రం. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 22 మంది ఎంపీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం​ బిర్లా.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని ఆ పా�

10TV Telugu News