Home » Parliament
Undavalli Arun Kumar Press Meet Over Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కాంప్రమైజ్ అయితే..సీఎం జగన్ కు పతనమేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. అఫిడవిట్ వేస్తే ఏం నష్టమన్నారు. కేసులు కాపాడుకోవడం కోస
Facebook India Policy Head Quits భారత్లో ఫేస్బుక్ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని,హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు అనుమతిస్తోందనే ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పు �
52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవగా…ఇకపై ఇండియా టూరిజం
కరోనా కరాళ నృత్యం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా లాక్డౌన్ విధించి ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు సడలింపులు ఇస్తున్నాయి. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వ�
Parliament : సమావేశాలు నిరధికంగా వాయిదా పడనున్నాయి. అక్టోబర్ ఫస్ట్ వరకు పార్లమెంట్ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మరో 8 రోజుల సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం నెలకొంది. దీంతో సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు పార్�
బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీయేకి కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. పార్లమెంటులో ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరును ఘాటుగా విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల మరణాలు, రైతుల ఆత్మహత్యల గురించి కేంద్రం ఎటువంటి సమాచ
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ను ప్రధాని మోడీ ప్రశంసించారు. తనను అవమానించిన ఎంపీలకు టీ ఇవ్వడం హరివంశ్ గొప్పతనమన్నారు. హరివంశ్ ప్రవర్తన ప్రతి ప్రజాసామ్య ప్రేమికుడు గర్వించేలా ఉందన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది ఎంపీలు రాజ్యసభ డ
Parliament in Thailand : ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చేందుకు రాజ్యంగబద్ధమైన పరిష్కారాలు చూపించే అత్యున్నత వ్యవస్థలు ప్రతి దేశంలో ఉంటాయి. పార్లమెంట్ కు ఎంపికైన వారు..ప్రజలు ఎదుర్కొంటున్న..సమస్యలను ప్రస్తావించి..చర్చించి..పరిష్కారం చూపించే విధంగా వ్యవహరించ�
Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు. గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగ�
పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లను నియమించే ఆలోచనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా పార్టీ కన్వీనర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ… ఆ తర్వాత కాలంలో ప్రశాంత్ కిశోర్ టీం �