Home » Parliament
BJP MP Ravi Kishan : బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు నేతలు, నటుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. కొందరి కోసం అందర్నీ విమర్శించడం తగదని రాజ్యసభలో వె
గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి
BJP MP Ravi Kishan Shocking Comments on Drug Addiction In Film Industry: డ్రగ్స్ కేసుతో బాలీవుడ్ ఇండస్ట్రీ రిలేషన్స్పై నటుడు, బీజేపీ ఎంపీ హరికిషన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు లోక్సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనదేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.. డ్రగ�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆమె విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వెళ్లినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. సోనియాతోపా�
Rajya Sabha deputy chairman poll : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని
పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వ�
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంపీ నామా లోక్సభలో ప్రస్తావించారు.నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లు గప్పి రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలతో
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం