Home » Parliament
Central Budget 2021-22 : బడ్జెట్ వస్తోందంటే అందరి కళ్లూ అటే ఉంటాయి. ఏం పెరుగుతుంది… ఏం తగ్గుతుంది.. అనే లెక్కలేసుకుంటారు అందరూ. అయితే.. సగటు వేతన జీవి మాత్రం పన్ను రాయితీ ఉంటుందా… ఈసారి శ్లాబుల్లో ఏమైనా మార్పులుంటాయా… అన్నది మాత్రమే చూస్తాడు. మరి ఈసారి బ
President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగి
16 Opposition parties శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రాతినిథ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ..పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్
Parliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూ�
Sessions of Parliament: : కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై లోక్ సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జాతీయ ఆర్థిక �
నేపాల్ పార్లమెంట్ రద్దు అయింది. సొంత పార్టీలోనే ఏర్పడిన ఇబ్బందితో ఉక్కిరి బిక్కిరి అయిన నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఏకంగా పార్లమెంట్నే రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఉదయం సమయంలో జరిగిన క్యాబినెట్ సమావ�
laws must be repealed – farmers : అటు కేంద్రం ఇటు రైతు సంఘాలు మెట్టు దిగడం లేదు.. బెట్టు వీడడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అభ్యంతరాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినా.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా�
గత 11 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజు.. సోమవారం విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబర్ 8న మంగళవారం, రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి 18 ప్రతిపక్ష పార్టీల మద్దతు ఇప్పటికే లభించింద
Tirupati Parliament by-elections : ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జగనున్న ఈ బై ఎలక్షన్ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించేసింది. ఇక సోమవారం టీడీపీ క�
Winter Session Of Parliament : కరోనా వైరస్ అన్నింటిపై ప్రభావం చూపెడుతోంది. చివరకు పార్లమెంట్ సమావేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజుకు వేల సంఖ్యలో �