Home » Parliament
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా పార్టీ నాయకులంతా కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో తెలుగు రాష�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రాహుల్ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లార�
బ్రెగ్జిట్ ప్రతిష్ఠంభనను తొలగించే లక్ష్యంతో డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని మంగళవారం(అక్టోబర్-29,2019) బ్రిటన్ పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. 418 అనుకూల ఓట్లతో తీర్మాణం �
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ -18,2019నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-13,2019న సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు లోక్ సభ,రాజ్యసభ సెక్రటరీలకు సమాచారమిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ పై పార�
తెలుగుదేశం పార్టీకి మరో పిడుగులాంటి వార్త. పార్లమెంట్ ఆవరణలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. పార్లమెంట్ సచివాలయంతో 30 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని ఫుల్ స్టాప్ పడింది. వివరాల్లోకి వెళితే.. పార్లమెంట్ ఆవరణలో ఆయా పార్టీలకు ఉన్న ఎంపీల బలం ఆధారంగా ప్రత్�
బ్రెగ్జిట్ కోసం 5వారాలపాటు పార్లమెంట్ ను సస్పెండ్ చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పార్లమెంట్ ను సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు హెడ్ బ్రెండా హేల్ తె�
నారమల్లి శివప్రసాద్. అతను ఒక డాక్టర్. పార్లమెంటు సభ్యుడు. అంతకు మించి ఆయన మంచి కళాకారుడు. అదే ఆయనకు రాజకీయాల్లోకి నడిపించి పేరు వచ్చేలా చేసింది. ఎంపీని చేసింది. ఢిల్లీకి పంపించింది. విభిన్నమైన నాయకుడిగా దేశంలో ప్రత్యేకమైన స్థానం తెచ్చిపెట్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్ ఫిలిఫ్ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ మ�
ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. బైక్పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి పార్లమెంట్ లోపల
పార్లమెంట్ లో అయినా..అసెంబ్లీలోనైనా స్పీకర్ సభను నిర్వహిస్తుంటారు. అధికార ప్రతిపక్షాలను సమన్వయపరుస్తు సభను సక్రమంగా నిర్వహిస్తుంటారు. కానీ పార్లమెంట్ స్పీకర్ మాత్రం సభ జరుగుతుండగానే సభాపతి స్థానంలోనే కూర్చున్న ఆయన ఓ పసిబిడ్డకు పాలు పడుత