Home » Parliament
ఢిల్లీ : కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుకే నిలబడిన ఓ యువతి చేసిన కొంటెపని ఇప్పుడు వైరల్ గా మారింది. మంత్రి జయంత్ సిన్హా..పార్లమెంట్ వద్ద నిలబడి మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో మంత్రి వెనకే నిలబడిన ఓ యువతి నాలుకను బయట పెట్టి �
అమరావతి: కేంద్రంపై నిరసన వ్యక్తంచేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సారి నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఎప్పుడూ పసుపు చొక్కాలు, గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అ�
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తామన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని జగన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఏపీ�
ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31�
మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాల�
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ పోటీ అంటే యూపీలో అమేథీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ఇప్పుడు రాహుల్ రెండు ప్రాంతాల నుండి పోటీకి దిగుతున్నారు. రాజకీయనాయకులు రెండ�
కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జ�
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చరిత్రాత్మక ఓసీ రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ తర్వాత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకి అనుకూలంగా 165
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి ముస్లింలాంతా కలిసి మళ్లీ వివాహం జరిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించింది. దీనిపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలుపుతు..ఈ బిల్లుకు