Home » Parliament
రాజ్యసభలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన మోదీ
దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చే
ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేత�
"రాహుల్ గాంధీని పప్పుగా చిత్రీకరించాలని మీరు ప్రయత్నాలు జరిపారు. అయితే, రాహుల్ గాంధీనే మిమ్మల్ని పప్పును చేశారు. ఇంతకు ముందు రాష్ట్రపతి కులం, మతం గురించి మనం ఎటువంటి వ్యాఖ్యలూ వినేవాళ్లం కాదు. మొట్టమొదటిసారి దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యాఖ్యల�
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తన ప్రసంగంతో మనలో స్ఫూర్తిని నింపారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ఇవాళ లోక్ సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందన
మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజేస్తున్న వేళం ఏపీ రాజధాని గురించి పార్లమెంట్ లో కేంద్రం ప్రస్తావించింది. ‘అమరావతి’ విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైంది అని స్పష్టం చేసింది కేంద్రం ప్రభుత్వం. రాజ్య సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడ
MIM ఎంపీ,ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు లోక్ సభలో గౌతమ్ అదానీ కంపెనీలను పాతాళంలోకి నెట్టేసిన ‘హిండెన్ బర్గ్’ నివేదికను ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "హిండెన్బర్గ్’’ భారతదేశంలో ఉంటే..అదే జరిగేది అంటూ ఒవైసీ..
తాజాగా ఆయన ధరించిన నీలం రంగు జాకెట్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈసారి చర్చలో విమర్శలకు తావులేదనుకోండి. కాకపోతే, గ్రీన్ సందేశం ఇవ్వడం కోసం ఆయన ఒక జాకెట్ ధరించారు. అది బ్లూ రంగులో ఉండడం చర్చను మరీంత ఆసక్తికి తీసుకెళ్లింది.
పార్లమెంటులో ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చకు విపక్ష పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానంపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష న�
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహా�