Home » participated and addressed
గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులన