Home » Partition of the country
మహమ్మద్ సిద్ధిఖి, మహమ్మద్ హబీబ్ సోదరులు. 1947లో దేశ విభజన సమయంలో దూరమయ్యారు. పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో సిద్ధిఖి స్థిరపడగా హబీబ్ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో నివాసముంటున్నాడు.