Home » partners
కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల సమాచారంతో పాటు ఇతర సేవలను అందించేందుకు
గతనెలలో జరిగిన గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో డ్రాగన్ తోకముడిచినట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్లపై విధించడం, ఆర్థిక మూలాలపై ప్రభావం చూపే పలు చర్యలకు భారత్ సిద్ధమవడంతో కమ్యూనిస్ట్ దేశం కాళ్ల బేరాలకు వచ్చిం�
కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లా
భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్-సౌదీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు.భారత్ లో..ఎనర్జీ, రిఫైనింగ్,పెట్రోకెమికల్స్,వ్యవసాయం,మౌలిక సదు�