Home » Parwanoo
మరోవైపు ప్రయాణికుల్ని కాపాడేందుకు పోలీసులు, కేబుల్ కార్ నిర్వాహకులు, జాతీయ విపత్తు నిర్వహణా దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రయత్నిస్తోంది. జిల్లా ఎస్పీ వరీందర్ శర్మ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా ఆంక్షల సడలింపుతో పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో పర్యాటకులతో సందడిగా మారింది. జూన్ 14 నుంచి ఆంక్షల సడలింపులు అమల్లోకి రావడంతో పర్యాటకులు పోటెత్తారు.