Home » passangers
ఎక్కడి కైనా ఊరు వెళ్లాలంటే మొదట గుర్తుకు వచ్చేది రైలు. రైల్లో ప్రయాణానించటానికే ఎక్కువ మంది ఆసక్తిచూపిస్తుంటారు. చార్జీలు తక్కువగా ఉంటాయి. రైలు ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అందుకే మెజార్టీ ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతారు. కొ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సాధారణ రోజుల్లో మెట్రో రైలులో ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణిస్తుంటారని, ఆర్టీసీ కార్మికుల �
హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి సెప్టెంబర్8వ తేదీ ఆదివారం 70 వేల మంది రాకపోకలు సాగించారు. ఆదివారం సెలవు రోజు కావటంతో ఖైరతాబాద్ గణనాధుడ్ని దర్శించుకునేందుకు 40 వేల మంది మెట్రో స్టేషన్లో ద�
సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ల మధ్య 2 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (రైల్ నెంబర్: 07457) సికింద్రాబాద్ ను�