Home » passenger trains cancel
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నేడు, రేపు 20 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేడు 13 రైళ్ళు, రేపు 7 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు చెప్పింది.
ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రవాణా కోసం (ట్రాఫిక్ బ్లాక్)