passes way

    శోకసంద్రంలో కర్ణాటక : ఎవరీ శివకుమార స్వామి

    January 21, 2019 / 11:05 AM IST

    కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీ మరణంతో కర్ణాటక రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్క కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామీజీకి అభిమానులున్నారు. 2019, జనవరి 21వ తేదీ సోమవారం స్వామీజీ మరణవార్త విని ఆయన భక్తు

10TV Telugu News