Past 24 hrs

    24గంటల్లో 24వేలకు పైగా కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియానే!

    July 5, 2020 / 10:47 AM IST

    అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షలకు మించిపోయింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 6 లక్షల 73 వేల 165 మందిక�

10TV Telugu News