Home » Patan Cheru
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేసీఆర్ సర్కారే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇక్రిశాట్ ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు.
Telangana : ప్లాస్టిక్ వాడకం మూగ జీవాల పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పశువులకు ప్రాణాంతకంగా మారింది. విచక్షణ మరచిన మనుషులు ఇష్టమొచ్చిన్నట్లుగా వాడి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తిన్న జంతువులు ప్ర�