Home » Patanjali Misleading Advertisements
హెర్బల్ ఉత్పత్తుల యాడ్స్ పై గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరిత ప్రకటనలు వెంటనే ఆపేయకపోతే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.