Pathre

    హే సాయి : సాయిబాబా జన్మస్థలం ఎక్కడ? షిర్డీనా ? పాథ్రీనా ? 

    January 18, 2020 / 07:20 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీంతో పాథ్రీ ప్రాంతం తెరమీదకు వచ్చిం�

10TV Telugu News