-
Home » patient attendants
patient attendants
Telangana Govt : హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో పేషెంట్ అటెండెంట్స్ కోసం సబ్సిడీ భోజనం
April 19, 2022 / 05:28 PM IST
18వేల 600మందికి ప్రతిరోజు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క భోజనానికి 24రూపాయల 25పైసలు ఖర్చు వస్తుంది. అందులో 19 రూపాయల 25పైసలు ప్రభుత్వం భరిస్తుంది.