Home » patient Death
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ రోగి చనిపోయింది. దీంతో రోగి కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయటంతో రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ చనిపోతే అది డాక్టర్ల నిర్లక్ష్యం అని అనలేం అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లుగా మెడికల్ ఎవిడెన్స్ ఉండాలని..