Home » patient Idli Parcel
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కోసం తెచ్చిన ఇడ్లీ పార్శిల్ లో చచ్చిపోయిన కప్ప సంచలనం కలిగించింది. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.