-
Home » Patients Die
Patients Die
Corona Cases In AP : ఏపీలో కరోనా..24 గంటల్లో 5 వేల 963 కేసులు, 27 మంది మృతి
April 19, 2021 / 07:52 PM IST
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.