Home » patiyala court
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణి అయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. ధావన్పై ఎప్పుడు, ఎక్కడా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఆడని డ్రామా అంటూ లేదు. రకరకాల పిటిషన్లతో ఉరి శిక్షను తప్పించుకోవాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. ముకేశ్ సింగ్ నిర్భయ ఘటన జరిగిన రోజున తాను ఢిల్లీలోలేనంటూ దాఖలు చే�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీ�
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
నిర్భయ దోషుల నాటకాలకు ఇక తెరపడింది. దోషుల్లో ఒకడైన పవన్గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో దోషులకు ఉరి తీయడానికి లైన్ క్లియర్ అయింది. ఉరి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్నది ఇక పటియాల కోర్టు 2020, మార్చి 05వ �
నిర్భయ దోషుల అత్యాచారం కేసులో దోషులకు మార్చి 3న అమలు కావలసిన ఉరి తీత మరోసారి వాయిదా పడే అవకాశం ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే వీరు నాటకాలను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంది ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూస్తున్నారు. దోషుల్లో ఒకడై
నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని కోర్టు జారీ చేసిన డెత్వ�
ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్�
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. మార్చి-3,2020న ఉదయం 6 గంటలకు ఈ కేసులోని నలుగురు దోషులు ముకేష్,వినయ్,పవన్,అక్షయ్ లను ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఫిబ్రవరి-17,2020)నలుగరు దోషులు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా కోర్ట
నిర్భయ కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ పేరెంట్స్ పిటిషన్పై పటియాల కోర్టు విచారణ జరిపింది. వినయ్ శర్మ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడంతో దీనిపై విచారణను స�