Home » Patna hospital
ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన బిహార్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి తేజస్వి యాదవ్ షాకయ్యారు. ఆస్పత్రి పరిసరాలు అధ్వానంగా కనిపించాయి. ఇక సూపరిండెంట్ అయితే, పేషెంట్లను వదిలేసి నిద్రపోయేందుకు రెడీ అవుతూ కనిపించాడు.
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఆసుప్రతిలో చేరారు.
87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.