-
Home » patnam bazar
patnam bazar
Guntur Robbery : పట్టపగలే అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు మాయం.. టిఫిన్ చేసి వచ్చేలోపు.. సీసీకెమెరాలో షాకింగ్ విజువల్స్..
April 19, 2021 / 04:21 PM IST
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ.9 లక్షలు డ్ర�