Home » Pawan Kalyan on Rosaiah
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోశయ్య మృతికి తన తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు.