Home » Pawan kalyan
గతంలో కూడా చాలా సార్లు తనకు కేవలం సినిమాల ద్వారా మాత్రమే సంపాదన వస్తుందని, ఆ వచ్చిన సంపాదన కూడా పార్టీ కోసం, ప్రజల కోసమే వెచ్చిస్తున్నట్టు తెలిపాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు చెప్పిన మాటలతో పవన్ ప్రస్తుతం చేస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ సినిమా�
నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు. అంటే, 20-25 రోజులు పని చేస్తే దాదాపు రూ.45కోట్లు తీసుకుంటా. అంటే, ప్రతి సినిమాకు అంత ఇచ్చేస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. మీరిచ్చిన స్థాయి అది. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. �
మాటలు పడ్డా ఓర్పుతో సహించాం.. ఇక చాలు.. ప్రజల అండతో త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించార�
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం (బందరు)లో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ఎజెండాను ప్రకటించనున్నారు.
జనసేన పార్టీ 10వ వార్షికోత్సవ సభ వేదిక వద్దకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత పవన్ సభా వేదికపైకి వచ్చారు. ఆలస్యం అయినప్పటికీ జనసేన కార్యకర్తలు పవన్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మందితో సభా ప్రాంగణం కిటకిటల�
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేసే పని ఒక్కటైనా పవన్ చేశారా అని నిలదీశారు. చంద్రబాబు బాగుపడాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'RRR' సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్�
అందరూ అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. దీంతో RRR టీంని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
కాపులు తనకు అండగా ఉంటే, వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దేహీ అనే పరిస్థితి రాకుండా చేస్తానని చెప్పారు. కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్