Home » Pawan kalyan
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ఫాదర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. దసరా కానుకగా ‘గాడ్ఫాదర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనుండటంతో, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవె�
ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, చాలా లోతుగానే ఆలోచించి మద్దతిచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ వారాంతపు నాయకుడని పేర్ని నాని విమర్శించారు. పవన్ చిరంజీవి దయతోనే ఎదిగారని, ఇప్పుడు ఆయననే తప్పుబడుతున్నారని నాని అన్నారు.
టాలీవుడ్ మన్మధుడు 'కింగ్ నాగార్జున' నటిస్తున్న తాజా చిత్రం "ది ఘోస్ట్". యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే విలేక
తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారగా నెటిజన్లు బండ్లన్నని ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి.....................
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేష
గోదారి యాసతో, నటనలో చలాకీతనం చూపిస్తూ, మన పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో కిరణ్ అబ్బవరం. అతను నటించిన "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్దం కాగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ని ఈరో
సాహో డైరెక్టర్ సుజిత్.. తన బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ మేకింగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే RRR ప్రొడ్యూసర్ డివివి దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ �
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్గా ఈ సినిమా �