Home » Pawan kalyan
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి 20 వాహనాలతో కాకినాడ బయలుదేరారు. పవన్ తో పాటు భారీగా జనసేన కార్యకర్తలు కాకినాడకు చేరుకుంటున్నారు. అటు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి వ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థిత�
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. జనవరి 20న పింక్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. హీరో లేకుండా దాదాపు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేత, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకి పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలె పడితే జాలి వస్తుందనే విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు
అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుందాం… వాళ్లని వదిలేసి మా వాళ్లపై కేసులు పెడతారా.. చూస్తూ ఊరుకునేదే లేదు. ఇదీ కాకినాడ పోలీసులకు జనసేన అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్. అసలు ఢిల్లీ టూర్లో ఉన్న జనసేనాని అంతగా రియాక్ట్ ఎందుకయ్యారు. * జనసేన అధినేత
అల్లు అర్జున్ – తివిక్రమ్ కాంబినేషన్ అనగానే మనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలే గుర్తుకొస్తాయి. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు ఇద్దరు. మూ�
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్గా సాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతుండగా హస్తిన వెళ్లిన పవన్.. అక్కడికెళ్లాక అజ్ఞాతవాసిగా మారాడు.