Pawan kalyan

    ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం : బీజేపీ-జనసేన పొత్తు

    January 16, 2020 / 09:50 AM IST

    ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు

    పాతమిత్రులు కొత్త చెలిమి : ఏపీలో కలిసి నడుద్దాం 

    January 16, 2020 / 08:09 AM IST

    పాత మిత్రుల మధ్య కొత్త చెలిమి చిగురిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏకం కావాలని డిసైడ్ అవుతున్నారు జనసేన, బీజేపీ పార్టీలు. కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం చేస

    బీజేపీతో పొత్తుకోసం ఎందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడారు?

    January 16, 2020 / 06:07 AM IST

    ఢిల్లీ పర్యటన అనంతరం కాకినాడలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్‌… ఒక్కసారిగా స్వరం మార్చారు. కేంద్రంతీరుపై సానుకూలంగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, మహిళలపై దాడులను కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతోనైతే ప్రధాని ము�

    నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది

    January 16, 2020 / 12:46 AM IST

    నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది.. ఇది గబ్బర్‌సింగ్‌ సినిమాలో పవన్‌ చెప్పిన డైలాగ్‌. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని కాదని వామపక్ష పార్టీలతో దోస్తీ కట్టి బొక్కబోర్లా �

    ఏపీలో మూడు రాజధానుల రాజకీయం!

    January 15, 2020 / 12:46 PM IST

    ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్ని పార్టీలు తమ తమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమ�

    కొత్త చెలిమి : కమలం-జనసేన కలసి పయనం! 

    January 15, 2020 / 12:30 PM IST

    చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంటరి పోరు సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక లాభం లేదనుకొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాగస్వాములుంటేనే బెటర్ అనుకున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లారు

    ఒకటంటే రెండంటాం : పవన్‌కు ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

    January 15, 2020 / 01:01 AM IST

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి.. ద్వారంపూడి అనుచరుల చేతిలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం.. ఫ్యాక్షన్ సంస్కృతి నడుస్తోందని మండిపడ్డారు. అధికారం ఎల్లవేళలా ఉండదని.. గుర్తుంచుక�

    స్వామి కార్యమా? స్వకార్యమా? : పవన్ ఢిల్లీ టూర్ వెనుక కారణం అదేనా..?

    January 14, 2020 / 03:18 PM IST

    జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్‌ కల్యాణ్‌ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్

    విశాఖ రాజధాని ప్రజలు కోరుకోలేదు.. ఢిల్లీ వెళ్లింది అందుకే : పవన్ కళ్యాణ్

    January 14, 2020 / 12:43 PM IST

    ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�

    మీరెవరూ ఇక్కడ ఉండరు.. పవన్ వార్నింగ్ : జగన్ వస్తే ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని అప్పుడే చెప్పా

    January 14, 2020 / 11:59 AM IST

    కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన కార్యకర్తలపై అకారణంగా దాడి చేశారని మండిపడ్డారు. మీరు బూతులు తిట్టి,

10TV Telugu News