Home » Pawan kalyan
TDPలో రీసౌండ్.. సైలెన్స్ అన్న హైకమాండ్
కమిటీ సూచనల ఆధారంగా పల్లె పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.
జనసేన నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తూనే ఎన్నికలకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది.
మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని తెలిపారు
రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కనపెట్టేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ల గురించి వారు మాట్లాడుతున్నారని అంబటి చెప్పారు.
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడ్డామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
తాజాగా OG సినిమా నిర్మాత DVV దానయ్య తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
విందు సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ లపై అమిత్ షా, చంద్రబాబు, లోకేశ్ తదితరుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ ఆఫీస్ కి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దూషించడం, మొన్న పవన్ కల్యాణ్ విజయనగరం పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి హల్ చల్ చేయడం.. నేడు క్యాంప్ ఆఫీస్ పైన డ్రోన్ పలుమార్లు చక్కర్లు కొట్టడం.. �
కొన్ని రోజుల క్రితం జనసేనాని క్యాంపు కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర కలకలం రేపింది.