Home » Pawan Tweet
కాకినాడలో జనసేన పార్టీ కార్యకర్తలపై వైసీపీ లీడర్స్ జరిపిన దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్..పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడ�
కార్మికుల ఆక్రోశం..ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలని, భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్మికుల ఆత్మహత్యలు తన మనస్సును కుదిపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2019, అక్టోబర్ 28వ త�
విజయవాడ : 2019 ఎన్నికల్లో జనసేన ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుంది ? ఎవరికి సపోర్టు చేస్తుంది ? తదితర విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టేందుకు..తమతో కలిసి పోరాటం చేయాలని..ఇందుకు జనసేన సపోర్టు ఇవ్వాలన�