Home » PAY
స్పెయిన్లో ఒక వ్యక్తికి తన మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వారి వివాహ సమయంలో రెండు దశాబ్దాలుగా ‘చెల్లించని ఇంటి పనికి’ పరిహారంగా దాదాపు రూ.1.75 కోట్లు ఆమెకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. భార్యకు ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. నెలనెలా 10వ తేదీన భరణం మొత్తం అందేలా చూడాలని తీర్పు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను �
ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.
మా ఊరు రండీ..తక్కువ ధరకు ఇళ్లు ఇస్తాం, లక్షలు ఇస్తాం ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోండి అని పిలుస్తోంది యూరప్ లోని ఇటాలియన్వి అందమైన లేజ్. ఇక్కడే ఉండండీ..ఇక్కడే వ్యాపారం చేసుకోండి అని పిలుస్తోంది.
Incentive To Marry A Person With Disabilities: ఈ రోజుల్లో దేహంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే పెళ్లి జరగడం గగనంగా మారింది. అలాంటిది వైకల్యం ఉన్న వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. �
Chinese court : ఇంట్లో పని చేసిన భార్యకు రూ. 7 వేల 700 డాలర్లు చెల్లించాలని భర్తకు కోర్టు ఆర్డర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటిని చక్కదిద్దేందుకు ఆమె డబ్బు తీసుకోకుండా..పని చేసిందని వెల్లడిచింది. ఇది భారతదేశంలో మాత్రం కాదులెండి. చైనాలో ఓ డైవోర్స్ �
Sharjah-based Indian businessman : కరోనా విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరికొన్ని సంస్థలయితే ఏకంగా ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు తాత్కాలికంగా ఉద్యోగులను నిలిపేసి.. కొన్ని నెలల తరువాత తిరిగి తీసుకున్నాయి. కానీ.. ఇక్కడ �
ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశ�
చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�