Payal Rajput in Tirumala

    Payal Rajput : తిరుమల వెంకన్న సన్నిధిలో పాయల్ సందడి

    March 13, 2022 / 08:07 PM IST

    హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. లంగావోణీలో సాంప్రదాయబద్దంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తన మొక్కులని చెల్లించింది.

10TV Telugu News