Home » PCB chairman Ramiz Raja
ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవాదనకూడా వినిపిస్తోంది.. రమీజ్ రాజాను అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నియమించింది. ఇమ్రాన్కు రమీజ్ రాజా దగ్గరి వ్యక్తి. ఈ పరిణామాల �
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఇండియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.