Home » PCDRC
మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ఇండియాకు రూ.40వేలు జరిమానా చెల్లించాల్సిందిగా పంజాబ్ కంజ్యూమర్ డిస్ ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (PCDRC) ఆదేశించింది.