Home » peace
పాక్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. పాక్ చెరలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. శాంతి ప్రక్రియల్లో ముందడుగుగా
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ బాత్ అన్నారు.ఈ ఎపిసోడ్ చాలా �