-
Home » PEAK
PEAK
Geminids Meteor Shower : ఈరోజు ఆకాశంలో అద్భుతాన్ని మిస్ అవ్వొద్దు.. భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్ ఉల్కాపాతం
December 14, 2022 / 10:13 AM ISTఈరోజు ఆకాశంలో అద్భుతాన్ని మిస్ అవ్వొద్దు అని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని టెలిస్కోప్ లేకుండానే ప్రత్యక్షంగా చూడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సో డోంట్ మిస్..
Covid Sub Variant : సింగపూర్లో మరో కరోనా వేవ్.. పీక్ స్టేజ్లో ప్రతి రోజు 15 వేల కేసులు నమోదు..!
October 16, 2022 / 06:53 AM ISTసింగపూర్లో మరో కరోనా వేవ్ కలకలం రేపుతోంది. ఎక్స్బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా…
Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్ఫుల్! – ఐఐటీ నిపుణులు
January 23, 2022 / 05:23 PM ISTభారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే 'ఆర్-విలువ' జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది.
3rd Covid wave: కరోనా మూడో వేవ్ వస్తుంది.. ఫిబ్రవరిలో పీక్లోకి వెళ్తుంది – IIT(K) study
December 24, 2021 / 09:23 PM ISTకొత్త వేరియంట్ ఒమిక్రాన్ మూడో వేవ్కి కారణం కావచ్చనే అంచనాలు కూడా వ్యక్తం అవుతూ ఉండగా.. ఐఐటి కాన్పూర్(IIT-K) పరిశోధకులు కూడా ఇదే విషయంపై పరిశోధించి అంచనాలు వెల్లడించారు.
Covid india Update: మే మూడో వారంలో కరోనా విశ్వరూపం : SBI report
April 23, 2021 / 06:21 PM ISTమే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
COVID-19 Second Wave: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి సైంటిస్టుల షాకింగ్ న్యూస్, ఏప్రిల్ రెండోవారంలో ఉగ్రరూపం
April 3, 2021 / 07:52 AM ISTకరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా,…
ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి భారత్ లో కరోనా ఉగ్రరూపం : SBI రిపోర్ట్
March 25, 2021 / 02:59 PM ISTఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది…కేజ్రీవాల్
September 24, 2020 / 08:39 PM ISTఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర…
దేశంలో కరోనా ఇంకా తీవ్రస్థాయికి చేరుకోలేదు: ఎయిమ్స్ డైరెక్టర్
August 13, 2020 / 08:47 AM ISTదేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు…
రాబోయే వారంలోగా కోటి మందికి కరోనా
June 25, 2020 / 07:58 AM ISTకరోనా వైరస్ మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అప్రమత్తం అయ్యింది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని WHO అత్యవసర కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ మైక్ ర్యాన్…