Home » PEAK
ఈరోజు ఆకాశంలో అద్భుతాన్ని మిస్ అవ్వొద్దు అని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని టెలిస్కోప్ లేకుండానే ప్రత్యక్షంగా చూడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సో డోంట్ మిస్..
సింగపూర్లో మరో కరోనా వేవ్ కలకలం రేపుతోంది. ఎక్స్బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్బీబీ సబ్ వేరియంట్వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే 'ఆర్-విలువ' జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మూడో వేవ్కి కారణం కావచ్చనే అంచనాలు కూడా వ్యక్తం అవుతూ ఉండగా.. ఐఐటి కాన్పూర్(IIT-K) పరిశోధకులు కూడా ఇదే విషయంపై పరిశోధించి అంచనాలు వెల్లడించారు.
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది శాంపుల్ మాత్రమే అని, ముందు ముందు కోవిడ్ తీవ్రత మరింత అ
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కే�
కరోనా వైరస్ మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అప్రమత్తం అయ్యింది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని WHO అత్యవసర కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ మైక్ ర్యాన్ ప్రకటించారు. ప్రస్తుతానికి కరోనా పూర్తిగా ప�