Home » peaks
రానున్న రోజుల్లో భారత్ పెద్ద ఉత్పాతం ఎదుర్కోబోతోందా..? ఇప్పటికే రోజుకు 50వేల వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అసలు ముప్పు అంతా రాగల రెండు మూడు నెలల్లోనే ఉందా అంటే..ఔననే అంటున్నారు సైంటిస్టులు, పరిశోధకులు..కరోనా వైరస్ ఇప్పుడు భారత్లో చూ�
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�
కరోనా వైరస్ దెబ్బకు మహారాష్ట్ర అల్లాడిపోతోంది. రాష్ట్రంలో వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల్లో వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనానే మహారాష్ట్ర దాటేసింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్