Home » pedana mla jogi ramesh
కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
ysrcp mla controversial comments: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడిని తార స్థాయికి పెంచాయి. తమ మద్దతుదారుల విజయం కోసం పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు.. కొన్ని సమయాల్లో నోరు జారుతున్నారు. కొందరు ప్రజా ప్�
robbery in pedana ysrcp mla jogi ramesh house: వైసీపీ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గం