Home » Peddapalli MP
ప్రోటోకాల్ పాటించక పోవడానికి సదరు మంత్రే కారణమనే అనుమానాలు ఎంపీ వర్గీయుల నుంచి వ్యక్తమవుతున్నాయట.
మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. మంచిర్యాల ప్రాంతానికి చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. ఇది ఆయనకు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో