Home » Peddireddy Midhun Reddy
ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్రెడ్డి తొలి నుంచి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. పైగా చిత్తూరు జిల్లాలో ఎంపీ మిథున్రెడ్డి కుటుంబానికి భారీ అనుచరగణం ఉంది.