Home » Peetadhipathi
బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక ఓ కొలిక్కి రావడం లేదు. హైకోర్టులో మఠాధిపతి రెండో భార్య పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. బ్రహంగారి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ మఠ�
బ్రహ్మంగారి మఠం ఎంపిక వివాదం ఇంకా సమసిపోలేదు. పలు దఫాలుగా చర్చలు జరిగినా...సఫలం కాలేదు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ తనకు మఠాధిపతం ఇవ్వాల్సిందేనంటు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే...పోలీసులకే బురిడీ కొట్టి అర్ధరాత్రి 12 గంటలకు మారుతి మహాలక్ష్
కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. మఠాధిపతిగా దివంగత పీఠాధిపతి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. అలాగే..రెండో భార్య కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేసి ఈ వివాదానికి త
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లెలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని పరిష్కరించడానికి దాదాపు 20 నుంచి 25 మంది పీఠాధిపతులు ఇక్కడకు చేరుకున్నారు.