Home » pending funds
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ap cm jagan delhi tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ(అక్టోబర్ 05,2020) ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ నిధుల విడుదల, విభజన సమస్యలు, జలవివాదాల పరిష్కారం కోసం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశాలున్నాయి. మంగళవారం(అక్టోబర్ 06,2020) జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావ�