Home » Penna Barrage Project
నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాటిని జాతికి అంకితం చేశారు.