Home » pensioners
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు బిగ్ షాక్ తగలనుంది.
8th Pay Commission : 8వ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. గ్రేడ్ల వారీగా ఎవరి వేతనం ఎంత పెరగనున్నాయంటే?
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులు లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ప్రభుత్వం.
ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులు పడిగాపులు కాస్తున్నారు.
షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. డియర్నెస్ అలోవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)ను 3శాతం పెంచుతూ.. 31శాతం నుంచి 34శాతానికి చేసినట్లు వెల్లడించింది.
పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది.
మీరు పెన్షనరా? ప్రతి నెల ఫించన్ వస్తుందా? అయితే మీకో అలర్ట్. వెంటనే మీరు ఓ పని చేయాలి. ఓ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. లేదంటే.. వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదు.
రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది. ఈ మేరకు
వృద్ధులు, ఫించనుదారులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇండియా పోస్టు సెంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. సమీపంలోని పోస్టాఫీసు నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు.