people of Delhi

    ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయాడు..కోటి ఆర్థిక సహాయం

    January 4, 2020 / 12:27 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఫైర్ డిపార్ట్ మెంట్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 9 నెలల క్రితమే ఇతనికి వివాహం అయ్యింది. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అమిత్ బ�

10TV Telugu News