-
Home » People Sleeping
People Sleeping
Truck Runs Over People: డివైడర్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు… నలుగురు మృతి
September 21, 2022 / 10:02 AM IST
రోడ్డు డివైడర్పై నిద్రిస్తున్న వారిపైకి వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీలో జరిగింది.