Home » Peoples
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ ఎంతో మంది నివసిస్తుంటారు. అయితే..ప్రస్తుతం కొంతమంది చలో పల్లెటూరు అంటున్నారు. ఇప్పుడసలు పండుగలు ఏమీ లేదు కదా…ఎందుకు వెళుతున్నారు ? అనుకుంటున్నారు ? కదా ? కరోనా ఫీవర్ తో జనాలు భయపడిపోతున్నారు. బ�
దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. శుక్రవారం(డిసెంబర్-20,2019)ఆమె �
పవిత్ర ఈస్టర్ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెంది�
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అంటూ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. నిండుకు
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఈరోజు (జనవరి 22)తెల్లవారు ఝామునుండి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో